Thursday, September 18, 2025

గీర్దావర్- సి.వాసు, మండల సర్వేయర్ జి.నవీన్ రెడ్డి లపై ఏసీబీ కేసు

 గీర్దావర్- సి.వాసు, మండల సర్వేయర్ జి.నవీన్ రెడ్డి లపై ఏసీబీ కేసు

ఓ ఆర్ సి సర్టిఫికెట్ జారీ కోసం తాసిల్దార్ కి గీర్దావర్ మరియు సర్వేయర్ లు నివేదిక సమర్పించడానికి 40 వేల లంచం డిమాండ్

ఫిర్యాదిధారుని బంధువుల భూమికి సంబంధించి విచారణ నిర్వహించి, పంచనామా నివేదికను ఒ.ఆర్.సి (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్) జారీ చేయడం కోసం తహశీల్దార్ కి సమర్పించడానికి” అధికారికంగా సహాయం చేసినందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- లంచం డిమాండ్ చేసిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం తహశీల్దార్ వారి కార్యలయములో పనిచేస్తున్న గీర్దావర్ – సి.వాసు మరియు మండల సర్వేయర్ – జి.నవీన్ రెడ్డి లపై తెలంగాణ అనిశా అధికారులు కేసు నమోదు చేశారు

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త