రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గ కార్మిక సంఘాల అధ్యక్షుడు పచ్చి పాలు ఉపేందర్ పాల్గొనడం జరిగినది సమావేశం ముఖ్య ఉద్దేశం జూలై 9 నా దేశ వ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె గౌరవ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి గారు సూచనల మేరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బి ఆర్ టి యు అనుబంధ సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి పత్రికా ముఖంగా నియోజవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ తెలియపరుస్తున్నాను
Sunday, June 29, 2025
జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం
జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి అధ్యక్షతన భారత ట్రేడ్ యూనియన్
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...
No comments:
Post a Comment