Sunday, June 29, 2025

జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం

జులై 9న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారి అధ్యక్షతన భారత ట్రేడ్ యూనియన్

 రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గ కార్మిక సంఘాల అధ్యక్షుడు పచ్చి పాలు ఉపేందర్ పాల్గొనడం జరిగినది సమావేశం ముఖ్య ఉద్దేశం జూలై 9 నా దేశ వ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేద్దాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె గౌరవ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి గారు సూచనల మేరకు హుజూర్నగర్ నియోజకవర్గంలో బి ఆర్ టి యు అనుబంధ సంఘాలు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి పత్రికా ముఖంగా నియోజవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ తెలియపరుస్తున్నాను

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త