తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 22వ తేదీన తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ సమావేశానికి చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో దాదాపు 40 అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆలయానికి అవసరమైన ముడిసరుకుల కొనుగోళ్లపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
No comments:
Post a Comment