మనభూమి వార్త:
నల్లగొండ జిల్లా శెట్టిపాలెం గ్రామం నందు గల అనాధ ఆశ్రమం (మరియం చిల్డ్రన్స్ హోమ్) లో అనాధ పిల్లలకు బొల్లెంపల్లి వెంకటేశ్వరులు గారి జ్ఞాపకార్థం గా బొల్లెంపల్లి వెంకటమ్మ గారు అల్లపహారం మరియు దుస్తులను దానం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు—కుమార్తెలు అరుణ, సంధ్య, అల్లుడు ప్రశాంత్, మనుమరాళ్లు క్యాండీ, రియా, విక్కి— పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనాధ పిల్లల సంక్షేమం కోసం చేసిన ఈ ఉదార దానం పట్ల ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment