యాదగిరిగుట్ట : జూన్ 14 : ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోయడం జరిగింది.ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అధికారులలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్భంగా తమ సొంత ఇంటి కలను నెరవేర్చినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ భాస్కర్ రెడ్డి ,మరియు అధికారులు , ఆలేరు మండల మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం విజేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సొంటేం మహేష్, ఆలేరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండపల్లి మహేష్ , మైనార్టీ సెల్ అధ్యక్షులు ఏం.డి ఇమ్రాన్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు గాదె సోమిరెడ్డి,కర్రే సునీల్, ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు చాడ రాజు, కాయితి సంతోష్,గంధమల్ల కర్ణకర్ ,బైరిపాక ఎల్లమ్మ ,మామిడల మంజుల తదితరులు పాల్గొన్నారు...
Monday, June 16, 2025
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...
No comments:
Post a Comment