Sunday, June 15, 2025

రేపు ఏసీబీ ఎదుట హజరుకానున్న కేటీఆర్.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ.

తెలంగాణలో రాజకీయాలు వర్షకాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అక్రమ పాలన వల్ల తెలంగాణ పదేళ్లు వెనక్కుపోయిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను నెరవేర్చడం చాతకాక.. బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తుందంటూ కౌంటర్ లు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త